తల్లియున్నప్పుడే తనదుగారాబము
ఆమెపోవ తనను అరయరెవరు
మంచికాలమపుడే మరియాద నార్జింపు
విశ్వదాభిరామ వినురవేమ!- వేమన
భావం :- తల్లి బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే పిల్లాడిని అందరూ గారాబం చేస్తారు, తల్లి మరణించాక ఆ పిల్లాడిని ఎవరు పట్టించుకోరు. అందుకే మనకి సమయము అనుకూలంగా ఉన్నప్పుడే గౌరవం సంపాదించుకోవడం మంచిది.
No comments:
Post a Comment